కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. “కాంగ్రెస్ వాళ్లది బిచ్చగాళ్ల బతుకులాంటిది” అంటూ ధ్వజమెత్తారు. ఓట్ల కోసం ముస్లింల వద్దకు వెళ్లి టోపీలు పెట్టుకొని నమాజ్ చేసే వాళ్లమేమి...
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటన వెలుగుచూసింది. రేబీస్ సోకిందనే అనుమానంతో యశోద (36) అనే మహిళ తన మూడేళ్ల కూతురిని చంపి, అనంతరం తానే ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనపై యశోద భర్త...