తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు పలు జిల్లాల్లో ప్రభావం చూపిస్తున్నాయి. హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో ఇవాళ, రేపు జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేసింది. అలాగే కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన...
కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి విరజిమ్మి పట్టణాన్ని అల్లకల్లోలం చేసింది. గంటలకొద్దీ కురిసిన వర్షం కారణంగా పట్టణంలోని చాలా ప్రాంతాలు నీటమునిగిపోయాయి. ఎటు చూసినా నీరు నిండిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు ఇళ్లల్లోనే ఇరుక్కుపోయి బయటకు రాలేకపోతున్నారు....