భారీ వర్షాల ప్రభావంతో గోదావరి ఆగ్రహంగా ఉప్పొంగుతోంది. బాసరలో హరిహర కాటేజీ పరిసరాలకు వరదనీరు చేరింది. అక్కడి మూడు లాడ్జిల్లో చిక్కుకున్న 15 మందిని SDRF సిబ్బంది రక్షించారు. ఇదిలా ఉండగా భద్రాచలంలో గోదావరి నీటి...
రేట్ రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రాలకు రెవెన్యూ తగ్గే అవకాశముందని డిప్యూటీ సీఎం భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో తెలంగాణకు దాదాపు రూ.7వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు....