హైదరాబాద్: అసెంబ్లీలో ఆమోదం పొందిన పంచాయతీ రాజ్ చట్టం–2018 సవరణ బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించాలన్న డిమాండ్తో ఇవాళ అఖిలపక్ష నేతలు ఆయనను కలవనున్నారు. ఈ మేరకు అన్ని పార్టీల ముఖ్య నేతలకు ఆహ్వాన...
మెగా, అల్లు కుటుంబంలో శోకం నెలకొంది. అల్లు అరవింద్ తల్లి, ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నం (94) వృద్ధాప్య సమస్యల కారణంగా ఇవాళ అర్ధరాత్రి 1.45 గంటలకు కన్నుమూశారు. ఈ వార్త...