హైదరాబాద్: 2024 ఎన్నికల తర్వాత ఇండీ కూటమికి మద్దతు కోరుతూ తాను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును సంప్రదించారన్న వార్తలు అవాస్తవమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇండియా టుడే పాడ్కాస్ట్లో మాట్లాడుతూ, అలాంటి...
కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న భారీ అవినీతి వ్యవహారంపై ఇప్పుడు సీబీఐ దర్యాప్తు జరగనుంది. ఈ కేసు బదలాయింపుతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కాళేశ్వరం కుంభకోణంలో బీఆర్ఎస్ కీలక పాత్ర వహించిందని ఆరోపణలు వస్తున్న వేళ,...