యూకేలో వినాయక నిమజ్జన వేడుక అనంతరం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. లండన్లో నిమజ్జనం ముగించుకుని తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి పలు జిల్లాల్లో పర్యటన చేపట్టనున్నారు.రేపు మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్రలో ఒక ఫార్మా కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో జరగనున్న ఇందిరమ్మ...