హైదరాబాద్: నందిగామ పరిధిలోని కన్హ శాంతి వనంలో మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సీబీఐ దర్యాప్తుపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. ఇప్పటికే జ్యూడిషియల్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని,...
ఆంధ్రప్రదేశ్: తిరుమలలో ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఉత్సాహంగా జరగనుండగా, వాటి షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించారు. 23వ తేదీన సాయంత్రం మీన లగ్నంలో అంకురార్పణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి....