తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు...
వరంగల్, హనుమకొండ జంట నగరాల్లో స్మార్ట్సిటీ అభివృద్ధి పనులకు మళ్లీ ఊపొచ్చింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.150 కోట్ల విలువైన కొత్త పనులకు ఆమోదం తెలిపింది. అలాగే, గతంలో ఆగిపోయిన రూ.250 కోట్ల పనులను డిసెంబర్...