తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ను కట్టడానికి సీఎం రేవంత్ చేసిన ప్రకటనతో కాళేశ్వరం ప్రాంతంలోని 3 బ్యారేజీల భవిష్యత్తు అనిశ్చితిలో పడినట్లుంది. మేడిగడ్డ బ్యారేజీ ఇప్పటికే కుంగిపోయి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా ముప్పు ఉందని ప్రభుత్వం తెలిపింది....
వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సెప్టెంబర్ 6న హైదరాబాద్ రాబోతున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, ముందుగా పార్టీ నాయకులతో భేటీ అవుతారు. అనంతరం, భాగ్యనగర్ గణేశ్...