తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ సహకరిస్తున్నారని...
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం ప్రత్యేక ఆకర్షణగా మారింది. కేవలం 5 ఏళ్ల చిన్నోడు తన భక్తిని వినూత్నంగా ప్రదర్శించాడు. తాను ఆడుకునే చిన్న బుల్డోజర్ మోడల్పై చిన్న గణపయ్య విగ్రహాన్ని కట్టి ట్యాంక్బండ్ మీదకు తీసుకువచ్చాడు....