బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా హుండీ కానుకలు సమర్పించారు. తొమ్మిది రోజులపాటు కొనసాగిన వేడుకల్లో, హుండీ లెక్కింపు ప్రకారం రూ.23,13,760 ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు....
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రూప్-1 నియామక ప్రక్రియపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇటీవల పూర్తయిన సర్టిఫికెట్ల పరిశీలన దశ తర్వాత, కేవలం తుది నియామకాలే మిగిలి ఉన్న సమయంలో కోర్టు...