టాలీవుడ్తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన అసిస్టెంట్పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో జానీ మాస్టర్ను హైదరాబాద్ నార్సింగి...
సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. ఈ సందర్భంగా మహేష్ బాబు దంపతులు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా రూ.50 లక్షల విరాళం అందజేశారు. తెలంగాణలో ఇటీవల...