రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు తెలంగాణలో విస్తృతంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వానలతో...
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎరువులు పంపిణీ జరుగుతుండగా, క్యూలైన్ విషయంలో ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం తలెత్తింది. మొదట మాటలకే పరిమితమైన...