మూసీ పునరుజ్జీవంలో భాగంగా నదీ పరిహహక ప్రాంతంలో ఇండ్లు, దుకాణాలు కోల్పోతున్న నిర్వాసిత కుటుంబాలను సరైన విధంగా పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నది ఒడ్డున ఉన్న పలువురు నిర్వాసితులకు డబుల్ బెడ్...
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని.. అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ఇటీవల బెయిల్ ఇవ్వడంతో.. ఈరోజు చంచల్గూడ జైలు నుంచి బయటికి వచ్చారు. తెలంగాణ హైకోర్టు.. గురువారం బెయిల్ ఇవ్వగా.. ఈరోజు బెయిల్పై...