ఒక పేదింటి అమ్మాయి కలను నిజం చేసేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కుమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం జెండాగూడకు చెందిన నిరుపేద ఆదివాసీ విద్యార్థిని మెస్రం సాయిశ్రద్ధకు చదువుకు...
హైదరాబాద్ మెట్రో నగర ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 3 కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు రాకపోకలు సాగిస్తున్నారు....