సమాజంలో కొన్ని అసాధారణ ఘటనలు జరగటం చూస్తుంటే.. ఆశ్చర్యం వేస్తుంది. మరి కొన్ని సంఘటనలు చూస్తుంటే.. పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పింది అక్షరాలా నిజమవుతోందా.. అన్న అనుమానం వస్తుంది. అచ్చంగా అలాంటి అభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు మంచిర్యాల...
ఒకప్పుడు చాలా మంది బీటెక్ విద్యార్థులు మెకానికల్, సివిల్ బ్రాంచీలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అందరిచూపూ సీఎస్ఈపైనే. కష్టమైన పని అని భావించి, మెకానికల్ మరియు సివిల్ ప్రవేశాలకు విద్యార్థులు దూరం...