పాతబస్తీలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. పండుగ నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం...
తెలంగాణలో రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషలో ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన హైదరాబాద్-విజయవాడ వైవే విస్తరణకు సిద్ధమయ్యారు.ప్రస్తుతం 4 వరుసల రహదారిని 6 వరుసలుగా...