తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేయకుండా, కేవలం కులాల సర్వే మాత్రమే నిర్వహించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ సర్వేను కూడా తూతూ మంత్రంగా, అసంపూర్తిగా ముగించిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్...
హైదరాబాద్లో జరుగుతున్న సమ్మర్ క్యాంప్కు విశేష స్పందన లభిస్తోంది. సికింద్రాబాద్లోని ప్యాట్నీ సెంటర్లో ఉన్న బీవీ గురుమూర్తి స్విమ్మింగ్ పూల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఆధ్వర్యంలో ఈత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ...