తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, గుంటూరు జిల్లాల్లో ఈ రోజు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో అనేక ప్రాంతాలు భారీ వర్షపాతంతో తడిసి...
హైదరాబాద్, మే 13, 2025: ఆంధ్రప్రదేశ్లోని సైనిక్ స్కూల్లో చేరాలనుకునే తెలంగాణ విద్యార్థులకు స్థానికత్వం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సుమారు 20...