గౌరవనీయ కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ నగరంలో రేపు సాయంత్రం 5 గంటలకు ‘తిరంగ యాత్ర’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ యాత్ర భారత సైన్యం విజయవంతంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’...
ఆపరేషన్ సిందూర్’ తర్వాత హైదరాబాద్కు చెందిన డిఫెన్స్ కంపెనీలకు భారత సైన్యం నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. DRDO, BDL, BELతో పాటు అదానీ ఎల్బిట్, ఆస్ట్రా మైక్రోవేవ్, అనంత్ టెక్నాలజీస్, ఎంటార్ టెక్నాలజీస్, జెన్ టెక్నాలజీస్...