రాష్ట్రంలో మంచి పనులు ఎన్ని చేసినా, కొందరు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు విష ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తులను తాను ఏమాత్రం పట్టించుకోనని స్పష్టం చేశారు. మాచారంలో...
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది! రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘాలతో నిండిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో ఇప్పటికే వర్షం షురూ అయ్యింది. వాతావరణ నిపుణుల సమాచారం ప్రకారం, మరో రెండు గంటల్లో వికారాబాద్,...