హైదరాబాద్లో పచ్చడి సీజన్ జోష్మీద ఉంది! పచ్చడి కాయల సుగంధం ఇళ్లన్నీ పరిమళించేలా చేస్తోంది. నగరంలోని పలు మార్కెట్లలో ఈ కాయల అమ్మకాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా బోయిన్పల్లి, మొయినాబాద్, కూకట్పల్లి వంటి మార్కెట్లలో పచ్చడి కాయలు...
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత దేశంలో ప్రధానమంత్రి అంటే ఇందిరా గాంధీలాంటి నాయకత్వం కావాలనే చర్చ జోరందుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరా గాంధీ పాలనలో పాకిస్థాన్ను రెండు ముక్కలుగా...