సికింద్రాబాద్లో రైళ్లలో ప్రయాణికులను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు హిజ్రాలతో పాటు ఒక మైనర్ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురి నుంచి రూ.10,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన...
నిర్మల్ జిల్లా ఖానాపూర్లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. శేఖర్, సుజాత దంపతుల 28 రోజుల పసిపాప, ఓ తండ్రి తాగిన మైకంలో చేసిన తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని...