కర్ణాటకలోని విజయపుర జిల్లాలో మంగళవారం (మే 21, 2025) తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని గద్వాలకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. మనగులి సమీపంలోని నేషనల్ హైవే 50పై జరిగిన...
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దిల్సుఖ్నగర్, మలక్పేట, నాంపల్లి, చార్మినార్, కోటి, అబిడ్స్, రామంతాపూర్, అంబర్పేట, సికింద్రాబాద్, మారేడ్పల్లి, రామ్నగర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కొనసాగుతోంది. గత...