తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో అధునాతన హైకోర్టు భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం సుమారు రూ.2,500 కోట్ల వ్యయంతో 100 ఎకరాల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేపట్టనున్నారు....
తెలంగాణలో ఈ రోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే...