పూజల పేరుతో ఓ జ్యోతిష్యాలయం గురూజీ మోసం చేసిన ఘటన నాగోల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. శ్రీరేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయాన్ని నిర్వహిస్తున్న సాయిరాజ్ అనే గురూజీ, కుటుంబ సమస్యల పరిష్కారం కోసం పూజలు చేస్తానని...
హైదరాబాద్లోని రామంతాపూర్లో బీజేపీ కార్పొరేటర్ బండారి శ్రీవాణి నివాసం ముందు స్థానిక బాలకృష్ణనగర్ కాలనీ వాసులు మంగళవారం ధర్నా నిర్వహించారు. తమ కాలనీకి సంబంధించిన పైప్లైన్ పనులను నిలిపివేశారని, ఇతర కాలనీలలో పనులు చేపట్టేలా కార్పొరేటర్...