తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇప్పటివరకు 2.10 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వచ్చే నెల అంటే జూన్ 10,...
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం నియోజకవర్గ కార్పొరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అరాచకాలు చెలరేగుతున్నాయని, దీని వల్ల సామాన్య ప్రజలు బాధపడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్...