హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో సోమవారం జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 71 మంది రోగులు మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు....
తెలంగాణలో గ్రామ పంచాయతీ, జిల్లా మరియు మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. జూలై మరియు ఆగస్టు నెలల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ...