నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ఓ వృద్ధ రైతుపై పోలీసు అధికారి దౌర్జన్యంగా ప్రవర్తించిన ఘటన సంచలనం సృష్టించింది. తన భూసమస్యను చెప్పుకునేందుకు ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చిన...
వేసవి కాలం ముగిసే సమయంలో ఉప్పల్, బోడుప్పల్, కుషాయిగూడ ప్రాంతాల్లోని మార్కెట్లలో పచ్చడి మామిడికాయలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఉప్పల్ పెద్ద మార్కెట్లో ఈ కాయలు రూ.100కు ఐదు కాయల చొప్పున విక్రయిస్తున్నారు. కాయల పరిమాణం...