తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిర్మలాపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో ₹1051.45 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ...
హైదరాబాద్లోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం మధ్యాహ్నం ఒక ఆకస్మిక అగ్ని ప్రమాదం సంభవించింది. రన్నింగ్లో ఉన్న ఒక కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన కారులోని ప్రయాణికులు...