తెలుగు సినీ పరిశ్రమలో (టాలీవుడ్) నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు 30 మంది సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కమిటీకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఛైర్మన్గా...
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీలో 85 పిల్లర్లు ఉంటే, కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగినట్లు ఆయన...