తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో, ముగ్గురు కొత్త మంత్రుల పేర్లు బయటికి వచ్చాయని సమాచారం. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాల సామాజిక వర్గం నుంచి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాదిగ...
తెలుగు రాష్ట్రాల్లో విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పెన్నా నదిలో ఈతకు వెళ్లిన తండ్రి మనోహర్ (40) మరియు అతని కుమారుడు జోయల్ (16) నీటిలో మునిగి మరణించారు. అదే...