హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో తమ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్,...
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో రేపు మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చేప ప్రసాదం నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే దేశంలోని...