హైదరాబాద్లోని మియాపూర్ ఆర్టీసీ-1 డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రతి శని, ఆదివారం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు డిపో మేనేజర్ మోహన్ రావు తెలిపారు. ఈ సర్వీసుల ద్వారా భక్తులు వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం...
హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో 2025–26 విద్యా సంవత్సరానికి పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నట్లు వీసీ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించిన...