తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్కు తెలంగాణ మంత్రి ఉత్తమ్ లేఖ రాశారు. రేపు జరగనున్న పర్యావరణ అనుమతుల...
హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. శనివారం లేక్వ్యూ, బంజారాహిల్స్లో నిర్వహించిన కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఈ విభేదాలు స్పష్టంగా కనిపించాయి. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దానం...