పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) అధికారులు సంతోషకరమైన వార్త అందించారు. MA, M.Com, M.Sc తదితర పీజీ కోర్సులు మరియు ఐదేళ్ల సంయుక్త కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే...
రైతులపట్ల తన గౌరవాన్ని మరోసారి చాటిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నిన్న జయశంకర్ అగ్రి వర్సిటీలో జరిగిన రైతునేస్తం సభలో వృద్ధ రైతు దంపతులతో దిగిన ఫొటోను ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేస్తూ...