హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి ఈ ఉదయం బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో సెక్యూరిటీ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు....
హైదరాబాద్ చిలకలగూడలోని దూద్బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ మే 26న “మా బడికి బాట వేయించండి” అంటూ ప్లకార్డు చేతబట్టి వినూత్నంగా ధర్నా చేశారు. విద్యార్థుల రాకపోకలకు బాట లేకపోవడంతో ఆయన సమస్యను...