తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, కేంద్ర మంత్రి బండి సంజయ్ను లక్ష్యంగా చేసుకుని గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సంజయ్కు...
తెలంగాణలో ‘రైతు భరోసా’ నిధులు తమ ఖాతాల్లో పడలేదని ఆందోళన చెందుతున్న రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశ్వాసం ఇచ్చారు. ఈ విషయంలో తొందరపడి ఆందోళన చెందకూడదని, స్థానిక వ్యవసాయ అధికారులను...