సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని కమిషనర్ అవినాశ్ మహంతి వెల్లడించారు. పరీక్షల నేపథ్యంలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు....
తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న సుమారు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించినా, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేసినట్లు...