తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి వార్త అందించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2 శాతం డీఏ (డియరెన్స్ అలవెన్స్) పెంపును ప్రకటించారు. ఈ నిర్ణయంతో మొత్తం 71,417 మంది ఉద్యోగులు,...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్తో నీటి వివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏపీతో ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదని, చర్చల ద్వారానే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ...