గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహతో పాటు సుమారు 5 వేలమంది పాల్గొన్నారు....
BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ, “సీఎం అక్రమాలు, మంత్రుల అవినీతిని ప్రశ్నించినందుకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని” ఆరోపించారు. పనికిరాని కేసులతో BRS...