తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడు ఓ డైలాగ్ చర్చనీయాంశంగా మారిపోయింది. సినిమా theatres లో వినిపించిన మాటలు.. ఇప్పుడు రాజకీయ సభల్లో, రోడ్లపై ప్లకార్డుల మీద కనిపిస్తున్నాయి. ఆ డైలాగ్ ఏంటంటే.. ‘రప్ప రప్ప.. 3.0...
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ, “నిందితులు ప్రభాకర్రావు, రాధాకిషన్రావు అనేకమందిని వేధించారు. వారి కారణంగా ఎన్నో కుటుంబాలు నష్టపోయాయి”...