మెదక్ జిల్లా ఔరంగాబాద్ తండాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వంచే జమ చేసిన రూ.9వేలు డబ్బుల విషయంపై తండ్రి, కొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ మొత్తం నుంచి...
తెలంగాణలో లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన లాసెట్ మరియు పీజీ లాసెట్ పరీక్షల ఫలితాలు రేపు (జూన్ 25) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి అధికారికంగా ఫలితాలను ప్రకటించనున్నారు. గత...