తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా బోనాల పండుగ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు పెద్దఎత్తున అమ్మవార్ల ఆలయాలను సందర్శిస్తున్నారు. భక్తులు సంప్రదాయబద్ధంగా బోనాలు ఎత్తుకొని అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు. సాంప్రదాయ డప్పులు, కోలాటాలతో...
పోలవరం ప్రాజెక్టుతో అనుబంధంగా ఉన్న బనకచర్ల హెడ్రెగులేటర్పై సమగ్ర అధ్యయనం చేయడానికి కేంద్ర జల సంఘం (CWC) 12 మంది టెక్నికల్ నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కమిటీలో సభ్యుల్ని ఎంపిక...