తెలంగాణలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న చిరుద్యోగులకు శుభవార్త. గత 20 ఏళ్లుగా స్థిర ఉద్యోగుల్లా సేవలందిస్తున్న ఈ సిబ్బందికి ఇప్పుడు వేతనాల పెంపు ఆశ చూపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్,...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, టెర్రాసిస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఫీల్డ్ స్టాఫ్ను అధికారికంగా భూభారతి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించింది. ఇప్పటివరకు ప్రైవేట్ సంస్థ తరఫున ధరణి ఆపరేటర్లుగా ఉన్న సిబ్బందికి ఇప్పుడు ప్రభుత్వ గుర్తింపు...