తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్ చికిత్స పొందుతున్న పేషెంట్లకు సామాజిక పెన్షన్లు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 8,040 మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. తాజాగా మరో 681 మందికి...
పాతబస్తీలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం నుంచి ఘటాల ఊరేగింపు వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సంప్రదాయానికి అనుగుణంగా ఈ ఏడాది కూడా అమ్మవారి ఘటాలను అంబారీపై అలంకరించి, భక్తుల నడుమ ఊరేగింపు నిర్వహించారు....