రాష్ట్రంలో ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీ (RTC) ఆర్థికంగా నిలదొక్కుకున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేటు 67 శాతం నుంచి 90 శాతానికి పెరిగిందని...
హైదరాబాద్: సీఎం పదవి కోసమే అప్పట్లో ఈటల రాజేందర్ కొన్ని BRS ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపారని, అదే సమయంలో ఆయన్ను అవినీతిపై ఎత్తిపొడిచిన కేసీఆర్ పార్టీ నుంచి తప్పించారని BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి...