తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అంశాలతో పాటు కులగణన...
హైదరాబాద్ నగరం పక్షులకు సైతం స్వర్గధామంగా మారింది. నగరవ్యాప్తంగా విస్తరించిన ఆహ్లాదకరమైన పార్కులు, ఆకుపచ్చని ప్రాంతాలు పక్షులకు ఆకర్షణీయమైన నివాసంగా మారాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి మరియు జులై నెలల్లో హైదరాబాద్ బర్డ్ అట్లాస్ (HBA)...