తెలంగాణలో రాజకీయ వేడి ఎక్కుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై పలువురు కాంగ్రెస్ శ్రేణులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశాయి. ఈ క్రమంలో హైదరాబాద్...
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వాతావరణంలో తేమ స్థాయులు పెరుగుతున్నాయి. దీనివల్ల హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వ్యాపించే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో శరీరాన్ని రోగనిరోధకంగా ఉంచుకోవడం అవసరమని సూచిస్తున్నారు. తాగునీరు...