దేశంలో ప్రతీ రంగంలో ఆత్మనిర్భరత సాధించాలని కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా రక్షణ రంగంలో ఆయుధాలు, ట్యాంకులు, క్షిపణులు, యుద్ధవిమానాల తయారీలో గణనీయమైన పురోగతి సాధించింది. కానీ ఈ ప్రయాణంలో కీలకమైన జెట్...
హైదరాబాద్లో సైబర్ నేరగాళ్ల కొత్త టార్గెట్గా రిటైర్ అయిన ఉద్యోగులు మారుతున్నారు. జీవితమంతా కష్టపడి సంపాదించిన డబ్బును మోసగాళ్లు మాయమాటలు చెప్పి దోచేస్తున్నారు. నారాయణగూడ, బర్కతుర, సికింద్రాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, తార్నాక వంటి ప్రాంతాల్లో...